Bharatiya Samaikyatha Murthy   Chapters    Last Page

విషయానుక్రమణిక

1-Chapter

ఇలయాత్తం గుడిలో కంచి మహాస్వామివారు విడిది చేసి ఉన్నప్పుడు లక్ష్మణావదాన్లుగారు సాష్టాంగంగా నమస్కరించి తమకు సన్యాసం అనుగ్రహించమని కోరారట. స్వామివారు మౌనంగా కొంతకాలముండి 'కాలేస్మారయామః'

2-Chapter

శ్రీకంచి కామకోటి పరమాచార్య మెమోరియల్‌ ట్రస్ట్‌ 1996లో స్థాపించబడింది. కంచి మహాస్వామివారికి ఇష్టములైన కార్యక్రమములను చేపట్టుట ఈ సంస్థ ముఖ్యోద్దేశ్యము.

3-Chapter

శంకరుల చరిత్రను వివరించిన పురాతన గ్రంధములలో శివరహస్యమొకటి. శివరహస్యము లక్షశ్లోకములున్న ఇతిహాసము. పార్వతీదేవికి పరమేశ్వరునిచే చెప్పబడినట్లున్నదీ గ్రంధము. అందులో తొమ్మిదవ అంశంలో పదునారవ

4-Chapter

వైదిక విజ్ఞానాన్ని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో సమగ్రంగా ఆవిష్కరించారు. సమన్వయం సాధించారు. ఋషులందరికీ ఈ సమన్వయభావం ఉండింది. అయితే కలి గడుస్తున్న కొలదీ ఋషివాటికలు

5-Chapter

మన దేశ చరిత్రలో ప్రధాన వ్యక్తుల సంఘటనల కాలనిర్ణయం చేసినవారు విదేశీ చరిత్రకారులు. విలియంజోన్స్‌ వంటి ప్రాచీన పాశ్చాత్యపండితులు మన సంస్కృతీ సంప్రదాయములపై గౌరవం చూపించినప్పటికీ, మన దేశంలో

6-Chapter

శంకరచరిత్రను వ్రాసిన దరిదాపు అన్ని గ్రంథములు శంకరుల జననము నందన నామ సంవత్సర వైశాఖ శుక్లపంచమీ ఆర్ద్రానక్షత్రం నాడు కేరళలోని కాలడి గ్రామంలో జరిగిందని చెబుతున్నాయి. వారి చరిత్ర ప్రస్తావించిన గ్రంథములలో

7-Chapter

శివగురువు శంకరుల నాల్గవ ఏటనే విదేహముక్తి పొందటంతో వారిని పెంచే బాధ్యత ఇప్పుడు పూర్తిగా ఆర్యాంబ పైన పడింది. మాములుగా గర్భాష్టమాల్లో (ఏడవ సంవత్సరం) ఉపనయనం చేయడం సంప్రదాయమైనప్పటికీ,

8-Chapter

లేక లేక కలిగిన సంతానమవడంతోనూ, భర్త కూడా మరణించడంతోనూ కనులన్నీ శంకరుని మీదనే పెట్టుకొని జీవించింది అమ్మ ఆర్యాంబ. పిల్లవాడు సామాన్యుడా! మూడేండ్లకే జగన్మాతను దర్శించి దేవీ భుజంగ స్తోత్రం చేశారు.

9-Chapter

తల్లిగారి అనుమతితో క్రమసన్యాసం కోసం గురువులను వెతుక్కుంటూ నదులు, కొండలు, గుట్టలు, చెఱువులు, అరణ్యాలు, పట్టణాలు, పల్లెలు దాటుకుంటూ ఉత్తరాభిముఖులై సాగిపోతున్నారు శంకరులు. మనకొక అనుమానం

10-Chapter

గోవింద భగవత్పాదుల చేత భాష్యములు వ్రాయవలసినదిగా ఆజ్ఞాపించబడిన శంకరులు కాశీ చేరారు. కాశీ మొన్న మొన్నటివరకు భారతదేశపు ఆధ్యాత్మిక రాజధాని. అన్ని సిద్దాంతముల మహాపండితులకు అది ఆవాసము. ఇప్పుడు

11-Chapter

శంకరులు కాశీవాసం చేస్తున్న రోజులవి. వారు ఒకరోజు మధ్యాహ్న స్నానానికై మణికర్ణికా ఘట్టానికి వెళుతున్నారు. దారిలో ఒక ఛండాలుడు ఎదురయ్యాడు. వేదాలు నాల్గు కుక్కలుగా, గంగాదేవి కల్లుముంతగా, పార్వతీదేవి అతడి

12-Chapter

బదరికాశ్రమము చేరిన శంకరులు అక్కడ గోవింద భగవత్పాదులవారు విడిది చేసి ఉండటంతో వారిని దర్శించి, వారి అనుగ్రహం వలన పరమగురువులైన గౌడ భగవత్పాదుల వారి దర్శనం చేశారు. గౌడ భగవత్పాదులు

13-Chapter

వ్యాసులవారి ఆజ్ఞానుసారం శంకరులు వైదికధర్మ ప్రచారానికై బదరి నుండి బయలదేరబోతూ తమ గురువులను సందర్శించారు. వారు చలికాలంలో స్నానం చేయడానికి అనువుగా ఉష్ణగుండాన్ని ఏర్పాటు చేశారని శంకర విజయాలు

14-Chapter

భగవత్పాదులవారి చరిత్ర అధ్యయనం చేసేటప్పుడు కుమారిలభట్టు గురించి తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకము. కుమారిలభట్టు తీవ్ర వైదిక మాతానుయాయి. ప్రయాగలో అవతరించారు. ఆ కాలంలో భారతదేశంలో బౌద్ధమతం

15-Chapter

ఈ విజయము శంకరవిజయములన్నిటిచేత విశేషముగా వర్ణించబడినది. మండన మిశ్రులు పూర్వమీమాంసలో తలమానికమైన పండితులయి ఉండటంతో, తరువాత కాలంలో సురేశ్వరులుగా అద్వైత సిద్దాంతములో ప్రసిద్దములైన

16-Chapter

సురేశ్వరులను శిష్యులుగా స్వీకరించిన భగవత్పాదులు అశేషమైన శిష్యగణంతో భారతావనిలో పర్యటిస్తూ, అద్వైత తత్త్వమును ఆవిష్కరిస్తూ మహారాష్ట్ర మీదుగా శ్రీశైలం చేరారు. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములలో ఒకటి.

17-Chapter

శంకరుల వారు కేదార క్షేత్రంలో విజయం చేసి యున్నప్పుడు వారికి కైలాసము పోయి, సాంబసదాశివుని దర్శనం చేయాలనే కోరిక కలిగింది. కేదారం నుండి యోగమార్గంలో అదృశ్యమయి కైలాసము చేరారు. పార్వతీపరమేశ్వరులను

18-Chapter

వ్యాసభగవానుని ఆదేశంపై భగవత్పాదుల వారు భారతదేశము మూడుసార్లుగా పర్యటించారు. వీరి విజయయాత్రలలో వేలాదిగా శిష్యులు, సుధన్వమహారాజుచే ఏర్పాటుచేయబడిన రక్షక భటవర్గం ఉండేదని శంకరవిజయములు

19-Chapter

సప్తమోక్షపురులలో దక్షిణాదిన ఉన్న ఏకైక నగరం కంచి. దీనికి సత్యవ్రత క్షేత్రమన్న నామాంతరం ఉంది. కాంచి అంటే మొలనూలు లేక ఒడ్డాణం అన్న అర్ధమున్నది. కాంచీక్షేత్రము భూదేవికి నాభిస్థానంగా వివిధ పూరాణములలోనూ,

20-Chapter

సంపూర్ణ విజయయాత్ర ముగించుకొనిన శంకరులు కాంచీపురం విచ్చేశారు. కంచి పొలిమేరలలో రాజసేన మహారాజు శంకరులకు రాచమర్యాదలతో స్వాగతం పలికారు. ఏకామ్రనాధుని, కామాక్షిని, వరదరాజస్వామిని సేవించిన శంకరులు

21-Chapter

శంకరుల అద్వైత సిద్దాంతము ఏ మతమునకు వ్యతిరేకము కాదు. సర్వ మతములకూ, వైదిక మతములన్నిటికీ కూడా పరమావధి అయిన స్థితి. ఒక సందర్భములో శంకరులు 'పరస్పరం విరుధ్యంతే, తైదయం నవిరుధ్యంతే'

22-Chapter

శంకరులకు వ్యాసులవారిచ్చిన అయుర్దాయం కూడా ముగిసిపోయింది. వారి అవతారోద్దేశ్యము నెరవేరినది. విదేహ ముక్తికై నిర్ణయించుకొన్నారు. బ్రహ్మచారిగా తమను ఆశ్రయించి తమ వద్ద సన్యాసము పుచ్చుకొని సర్వజ్ఞాత్ముని తన

23-Chapter

భగవత్పాదులవారి చేత చేపట్ట బడిన శిష్యులు వేలాదిగా ఉన్నప్పటికీ, వారిలో నలుగురు అంతేవాసుల ప్రస్థానం శంకరవిజయాల్లో విశేషంగా ఉన్నది. వారు నల్గురు శాంకరాద్వైత సిద్దాంతముపై విశేషమైన పరిశ్రమ చేసినవారు.

24-Chapter

ఆదిశంకరుల కాలం నుండి ఈ రోజు వరకూ కంచి కామకోటి పీఠాచార్యులు అవిచ్ఛిన్నంగా యోగలింగాన్ని, శ్రీమేరువునూ అర్చిస్తూనే ఉన్నారు. వీరి ఉనికి కారణంగానే కాంచీపురంలో తరువాత కట్టిన అన్ని దేవాలయాలలోనూ

25-Chapter

ఆదిశంకర భగవత్పాదుల వారు తమ చివరి అయిదేళ్ళ కాలం కైలాసయాత్ర సంప్రాప్తమైన యోగలింగాన్ని అర్పించుకొంటూ కాంచీపురంలో ఆవాసం చేశారు. తుంగభద్రా తీరము నుండి విద్యార్ధియై వచ్చిన బ్రహ్మచారికి

26-Chapter

ఆదిశంకరులు అద్వైతమతమును స్థాపించారు. వారి అనుయాయులు స్మార్తులంటారు. కానీ ఈ తరమువారికి స్మార్తులనే పేరు తెలియని స్థితి ఏర్పడింది. అంతేకాదు శంకరులు ఉపాసనకు ఒక్క దేవతామూర్తినే నిర్దేశంచక సకల

27-Chapter

వేదాంతము అంటే వేదముల తుది అని అర్థం. అనగా వేదాంతము వేదముల పరమ తాత్పర్యము, తీర్మానము, ఉద్దేశ్యము, లక్ష్యము అని చెప్పుకోవాలి. వేదములు మూడు విధములుగా విభజించబడినవి. మొట్టమొదటి సంహిత,

28-Chapter

అద్వైతమంటే రెండవది లేని స్థితి. పరమాత్మ అంటే పూర్ణవస్తువు. జీవాత్మ పరమాత్మ విడివిడిగా ఉన్నాయి అని చెబితే ఆ పూర్ణవస్తువుకు లోపమేర్పడుతుంది. వేదము 'ఇదం సర్వం పురుష ఏవ' అని ఉద్ఘాటిస్తోంది. ఉపనిషత్తులు

29-Chapter

ఈ ప్రపంచం నిజం కాదు. ఇది అబద్ధం అని కొందరు అంటారు. ఈ లోకంలో ఎన్నో జీవరాశులున్నవి. మనం ఎన్నో కార్యాలు చేస్తున్నాం. దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాము. మరి ఈ కనిపించే ప్రపంచం నిజం కాదు. ఇది మాయ అని ఎలా చెప్పడం? అని మరి కొందరు ఆక్షేపిస్తారు.

30-Chapter

అద్వైతమంటే ఏమిటి? దానివలన మనకేమి ప్రయోజనము? అద్వైతం కేవలం తత్త్వం మాత్రమేనా, లేక దానిలో మనకుపయోగించేది ఏమైనా ఉన్నదా? దీనిని గూర్చి విచారించుదాము.

31-Chapter

విదితాఖిల శాస్త్ర సుధాజలధే మహితోపనిషత్కలితార్థనిధే|

హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశికమే శరణమ్‌||

32-Chapter

వన్దే వన్దారు మన్దార మిన్దిరానన్దకన్దలమ్‌,

అమందానంద సన్దోహబన్దురం సిన్దురాననమ్‌

Bharatiya Samaikyatha Murthy   Chapters    Last Page